వార్తలకు తిరిగి వెళ్లండి
మస్కట్ కల చెదిరింది: శంషాబాద్లో ఊహించని మలుపు

నకిలీ వీసాలతో ఒమన్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో ఏజెంట్ చేతిలో మోసపోయామని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం అధికారులు వీరిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...