Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం

కౌశిక్ శర్మ Jul 17, 2026 11:16 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం - Udayam Digital
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును వేగంగా దూసుకొచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పలువురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...