వార్తలకు తిరిగి వెళ్లండి
ఉజ్బెకిస్థాన్లో కేరళ విద్యార్థిని హత్య

ఉజ్బెకిస్థాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న కేరళకు చెందిన సవారియా అనే విద్యార్థినిని, ఆమె సహచర విద్యార్థి సదరుల్ ల్యాప్టాప్తో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. హాస్టల్ గదిలో జరిగిన గొడవతో ఈ ఘటన జరిగింది.
మతం మార్చుకోవడానికి ఒప్పుకోనందుకే ఈ హత్య చేశాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఉజ్బెకిస్థాన్ పోలీసులు ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Loading comments...