Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలో రూ.1 కోటి నకిలీ నోట్లు స్వాధీనం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 11, 2026 10:55 AM ఆల్ ఇండియా జాతీయ
ముంబై-అహ్మదాబాద్‌ హైవేపై కారులో తరలిస్తున్న రూ.1 కోటి విలువైన నకిలీ నోట్లను వసాయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కోపర్‌గావ్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. రూ.30 లక్షలకు నకిలీ నోట్లను విక్రయించేందుకు నిందితుడు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కేసులో ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...