వార్తలకు తిరిగి వెళ్లండి
మోదీ వ్యూహంతో ఇంధన సంక్షోభానికి చెక్: కిషన్రెడ్డి

పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్ల భారత్లో ఇంధన కొరత రాలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొనియాడారు. చమురు సరఫరా సాధారణ స్థితికి రావడంతో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్లు ప్రకటించారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ₹183 తగ్గించడం చిన్న హోటళ్ల నిర్వాహకులకు ఊరటనిచ్చిందన్నారు. హర్మూజ్ జలసంధి మూతపడినా కేంద్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని ప్రశంసించారు.
Comments
Loading comments...