వార్తలకు తిరిగి వెళ్లండి
మోదీతో జపాన్ ప్రధాని సనాయే కీలక భేటీ
నవీన్ రెడ్డి Jun 26, 2026 8:55 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago

జపాన్ నూతన ప్రధానమంత్రి సనాయే టకైచి జూలై ఒకటిన తొలిసారిగా దిల్లీకి రానున్నారు. అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆమె ప్రత్యేక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.
ఇరుదేశాల ముఖ్య వ్యాపార దిగ్గజాల ఆర్థిక ఫోరమ్కు ఇరునేతలు హాజరవుతారు. ఈ పర్యటన రెండు దేశాల ద్వైపాక్షిక బంధంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుందని జపాన్ రాయబారి తెలిపారు.
Comments
Loading comments...