వార్తలకు తిరిగి వెళ్లండి
ఐఆర్సీటీసీ డివైన్ ఈస్ట్ టెంపుల్ టూర్’ ప్రారంభం
అశ్విని దేవి Jun 26, 2026 11:38 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

భారత్ గౌరవ్ డీలక్స్ రైలు ద్వారా 11 రోజుల పవిత్ర యాత్రను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు సందర్శించవచ్చు.
ఢిల్లీ నుండి బయలుదేరే ఈ యాత్రలో వారణాసి, పూరి, కోణార్క్, కోల్కతా వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ టూర్ బుకింగ్స్ ఐఆర్సీటీసీ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి.
Comments
Loading comments...