వార్తలకు తిరిగి వెళ్లండి
మోదీకి ఇండోనేసియా గౌరవం

Photo Gallery
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేసియా ప్రభుత్వం గగనతలంలో అరుదైన గౌరవం కల్పించింది. జకార్తా చేరుకున్న మోదీ విమానానికి ఆ దేశ ఎఫ్-16, సుఖోయ్-30 యుద్ధవిమానాలు ప్రత్యేకంగా ఎస్కార్ట్గా నిలిచాయి.
మిత్రదేశ సారథికి సాదర స్వాగతం పలికేందుకు యుద్ధవిమానాలను పంపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు.
Comments
Loading comments...