Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్‌ తయారీపై యువతకు మోదీ పిలుపు.

కృష్ణ మూర్తి Jul 04, 2026 4:16 PM అల్ ఇండియా 3 viewsabout 12 hours ago
ప్రపంచ దేశాల అవసరాలకు తగ్గట్టుగా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో వాడే చిప్‌లను భారత్‌లోనే తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. భవిష్యత్తును మార్చబోయే ఈ విప్లవంలో భాగస్వాములు కావాలని దేశ యువతకు పిలుపునిచ్చారు. సెమికండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో వస్తున్న సాంకేతిక మార్పులను యువత వేగంగా అందుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి అవసరమైన ప్రధాన సాంకేతిక శక్తిగా భారత్ ఎదుగుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...