వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
భారత రక్షణ రంగంపై పెరిగిన నమ్మకం.

Photo Gallery
'ఆపరేషన్ సింధూర్' విజయవంతం కావడంతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా నమ్మకం మరింత పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ ఆపరేషన్ ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు.
భారత సాంకేతికత, రక్షణ రంగానికి దక్కిన గొప్ప గుర్తింపుగా దీనిని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో స్వదేశీ పరిజ్ఞానంతో మరిన్ని అత్యాధునిక రక్షణ పరికరాలను రూపకల్పన చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Comments
Loading comments...