Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ పాలనపై ఎమ్మెల్యే వివేకానంద మండిపాటు

Vikram Jun 20, 2026 6:31 AM హైదరాబాద్ 12 views2 days ago
రేవంత్ పాలనపై ఎమ్మెల్యే వివేకానంద మండిపాటు - Udayam Digital
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను హింసించి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. రైతులకు భరోసా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రుణమాఫీలో మోసాలకు పాల్పడుతూ, రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ నరకం చూపిస్తోందని వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే, రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...