వార్తలకు తిరిగి వెళ్లండి
మేఘాలయలో ఫుట్బాల్ అభిమానుల కోసం సెలవు: సంగ్మా

మేఘాలయలో ఫుట్బాల్ పట్ల ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని, సోమవారం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు (స్కూళ్లు, కళాశాలలు) సెలవు ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా వెల్లడించారు.
రాష్ట్రంలో ఫుట్బాల్ అంటే కేవలం క్రీడ మాత్రమే కాదు, అదొక జీవనశైలి అని, యువత ఈ క్రీడను పూర్తిగా ఆస్వాదించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...