Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదాములతో సొసైటీలకు నష్టం

ధీరజ్ రెడ్డి Jul 16, 2026 2:14 PM అనకాపల్లి 2 viewsabout 2 hours ago
గోదాములతో సొసైటీలకు నష్టం - Udayam Digital
వైకాపా హయాంలో నిర్మించిన బహుళ ప్రయోజన గోదాములు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు గుదిబండగా మారాయి. నాబార్డు రుణాలతో కోట్లాది రూపాయల ఖర్చుతో మారుమూల ప్రాంతాల్లో నిర్మించిన ఈ గోదాముల వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆదాయం లేకపోయినా సొసైటీలు అప్పులు, వడ్డీల భారం మోయాల్సి వస్తోంది. దీంతో బుచ్చెయ్యపేట, కొత్తకోట, నాగులాపల్లి వంటి ప్రాంతాల్లో ఇవి పూర్తిగా నిరుపయోగంగా మారాయి.

Comments

G
Loading comments...