వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.315.13 కోట్ల ఫీజు రీయింబర్స్మెంటు నిధులను విడుదల చేస్తూ అధికారికంగా జీవో 94ను జారీ చేసింది.
గత రెండు విద్యాసంవత్సరాల ట్యూషన్ ఫీజుల కొరకు ఈ నిధులు కేటాయించారు. అలాగే డీమ్డ్ వర్సిటీల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కూడా రీయింబర్స్మెంటు అందించేందుకు ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది.
Comments
Loading comments...