Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాగావెగర్ ట్రెక్ పూర్తి చేసిన బృందం

సంజయ్ రెడ్డి Jul 14, 2026 8:14 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
లాగావెగర్ ట్రెక్ పూర్తి చేసిన బృందం - Udayam Digital
ఐస్‌లాండ్‌లోని ప్రసిద్ధ లాగావెగర్ ట్రెకింగ్‌ను భారత్‌కు చెందిన తెలుగు బృందం విజయవంతంగా పూర్తి చేసింది. లండన్‌కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి నాయకత్వంలో ఐదు దేశాలకు చెందిన 39 మంది సభ్యులు ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు. ఈ బృందం నాలుగు రోజుల్లో 60 కిలోమీటర్ల లాగావెగర్ మార్గంతో పాటు, మరో 30 కిలోమీటర్ల ఫ్రిమ్‌వోర్డుహాల్స్ మార్గాన్ని కలిపి మొత్తం 90 కిలోమీటర్ల దూరం నడిచారు

Comments

G
Loading comments...