వార్తలకు తిరిగి వెళ్లండి
UNలో పాలస్తీనాకు భారత్ జై

ఐక్యరాజ్యసమితిలో (UN) పాలస్తీనాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలనే ప్రతిపాదనకు భారతదేశం తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి 'ద్వి-దేశ పరిష్కారం' ఒక్కటే మార్గమని భారత్ మరోసారి నొక్కి చెప్పింది.
బ్రస్సెల్స్లో జరిగిన పాలస్తీనా డోనర్ గ్రూప్ మంత్రివర్గ సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
Comments
Loading comments...