వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ నినాదమైన 'మొహబ్బత్ కీ దుకాన్' తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి వల్ల 'హిట్లర్ కా మకాన్'గా మారిందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ బహిరంగంగా హిట్లర్ పాలనను, హత్యల దళాలను కీర్తిస్తుంటే రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
ఈ నియంతృత్వ ధోరణి దేశ పునాది విలువలపై జరిగిన దాడి అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తన సిద్ధాంతాల ముసుగును తొలగించి, పేరును అధికారికంగా 'ఆలిండియా నాజీ పార్టీ'గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.
Comments
Loading comments...
