వార్తలకు తిరిగి వెళ్లండి

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన కుటుంబంతో కలిసి మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
జూన్ 6న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం మలేషియాలోని ఎన్నారైలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Loading comments...
