వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోనే అత్యధిక జీతం అందుకుంటున్న రెండో సీఈఓగా కోల్కతాకు చెందిన శంఖ్ మిత్ర నిలిచారు. ఒక సగటు భారతీయుడి వార్షిక ఆదాయంతో పోలిస్తే ఈయన వేతనం ఏకంగా రెండు కోట్ల రెట్లు ఎక్కువ కావడం విశేషం.
అమెరికాకు చెందిన వెల్టవర్ సంస్థకు ఆయన సారథ్యం వహిస్తున్నారు. అసాధారణ ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారతీయుడి వార్షిక పారితోషికం వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
Comments
Loading comments...

