వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్య ఆటగాళ్ల గాయాల వల్లే గత ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పష్టం చేశాడు.
ధోని వంటి నలుగురు స్టార్ ప్లేయర్లు దూరం కావడం జట్టును దెబ్బతీసిందని, ఆర్సీబీకైనా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఆయన వ్యాఖ్యానించాడు.
Comments
Loading comments...

