వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం కేసీఆర్ బావమరిది, కేటీఆర్కు మేనమామ అయిన జోగినపల్లి శ్రీనివాసరావు మృతి చెందారు. హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
శ్రీనివాసరావు మృతిపై కేటీఆర్, హరీశ్రావు సంతాపం వ్యక్తం చేశారు. తమ ముందస్తు కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి బయలుదేరారు.
Comments
Loading comments...

