Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటక ఓటర్లకు కీలక అలర్ట్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jun 29, 2026 3:16 PM జాతీయంGeneral
కర్ణాటక ఓటర్లకు కీలక అలర్ట్ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా జూన్ 30 నుండి జూలై 29 వరకు కర్ణాటకలో ఇంటింటి ఓటర్ల ధృవీకరణ చేపట్టనున్నారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌లో అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఓటర్లు అందించాలని బీబీఎంపీ (GBA) ప్రధాన కమిషనర్ మహేశ్వర్ రావు కోరారు. ఓటర్ల ధృవీకరణ ఫారమ్‌లో కేవలం నిర్దేశిత వివరాలు మాత్రమే ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...