వార్తలకు తిరిగి వెళ్లండి
ఝార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి
విష్ణు వర్ధన్ Jun 26, 2026 9:05 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago

ఝార్ఖండ్లోని రామ్గఢ్-బొకారో రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న వ్యానును ట్రక్కు బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా బ్యాండ్ మేళా కళాకారులుగా గుర్తించారు.
Comments
Loading comments...