Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2029లో జమిలి సమరం

కృష్ణ మూర్తి Jul 16, 2026 12:42 PM అల్ ఇండియా 5 viewsabout 3 hours ago
2029లో జమిలి సమరం - Udayam Digital
జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పార్లమెంటరీ సంయుక్త కమిటీకి ప్రాథమిక నివేదిక సమర్పించింది. బిల్లు ఆమోదం పొంది, ఆరు నెలల సమయమిస్తే 2029లోనే ఒకేసారి ఎన్నికలు జరపడానికి సిద్ధమని స్పష్టం చేసింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాతే సాధ్యాసాధ్యాలపై తుది సిఫార్సులు చేస్తామని జేపీసీ ఛైర్మన్ పీపీ చౌదరి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థలో ఈ నివేదిక అత్యంత కీలకమైన అడుగుగా మారనుంది.

Comments

G
Loading comments...