Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్ రైల్ ఆలస్యంపై జపాన్ ఆరోపణలు

నవీన్ రెడ్డి Jul 18, 2026 6:23 AM అల్ ఇండియా about 2 hours ago
బుల్లెట్ రైల్ ఆలస్యంపై జపాన్ ఆరోపణలు - Udayam Digital
ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆలస్యానికి భారత కేంద్ర మంత్రి, అధికారుల నిర్లక్ష్యమే కారణమని జపాన్ మాజీ మంత్రి హిడేకి మకిహారా ఆరోపించారు. భారత బృందం స్వప్రయోజనాల కోసమే చూసిందని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలను భారత విదేశీ వ్యవహారాల శాఖ ఖండించింది. ఇరుదేశాల మధ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని, ప్రాజెక్టు మొదటి సెక్షన్ 2027లోనే ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...