Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జట్టు ఎంపికపై జామిల్‌ వివరణ

Follow Udayam on Google
Sai Sep 03, 2026 6:44 PM జాతీయంక్రీడలు
జట్టు ఎంపికపై జామిల్‌ వివరణ - Udayam
బ్రెజిల్‌, ఉరుగ్వే, పనామాతో మ్యాచ్‌లకు ఆటగాళ్ల ఎంపికను కోచ్‌ ఖలీద్‌ జామిల్‌ సమర్థించారు. ప్రతిభ, ప్రదర్శన ఆధారంగానే 26 మందిని ఎంపిక చేశామని తెలిపారు. 2027 ఆసియా కప్‌ అర్హతే తమ ప్రధాన లక్ష్యమన్నారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటామని, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. సునీల్‌ ఛెత్రి భారత్‌ నంబర్‌ వన్‌ ఆటగాడని ప్రశంసించారు.

Comments

G
Loading comments...