Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండిచా ఆలయానికి జగన్నాథుడు

వివేక్ గౌడ్ Jul 17, 2026 1:36 PM అల్ ఇండియా about 2 hours ago
గుండిచా ఆలయానికి జగన్నాథుడు - Udayam Digital
పూరీ జగన్నాథుడి పవిత్ర రథయాత్ర రెండో రోజుకు చేరింది. భక్తుల జయఘోషల మధ్య బలభద్ర, సుభద్ర, సుదర్శన సమేతంగా జగన్నాథుని రథాల లాగింపు ప్రక్రియ గుండిచా ఆలయం వైపు మళ్లీ ప్రారంభమైంది. పూరీలో భారీ వర్ష సూచన ఉన్నప్పటికీ లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దేవతలు గుండిచా ఆలయానికి చేరుకున్నాక, తొమ్మిది రోజుల బస కోసం సాంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...