Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌: కాంస్యం సాధించిన భారత జోడీ

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Jul 28, 2026 5:36 PM అల్ ఇండియా క్రీడలు
ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌: కాంస్యం సాధించిన భారత జోడీ - Udayam Digital
చైనాలోని హ్యాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్ెడ్ టీమ్ విభాగంలో భారత్‌కు చెందిన సోనమ్ ఉత్తమ్ మస్కార్, హిమాన్షు ధిల్లాన్ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ జోడీ సంయుక్తంగా 441.2 పాయింట్లు సాధించి ఈ ఘనత సాధించగా, చైనా జట్లు స్వర్ణ, రజత పతకాలను దక్కించుకున్నాయి. ఈ విజయంతో ప్రస్తుత టోర్నీలో భారత్ పతకాల సంఖ్య నాలుక్కి చేరింది.

Comments

G
Loading comments...