Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ వాగుల నీరు సముద్రం పాలేనా?

Sai Jun 20, 2026 5:58 AM ప్రకాశం 11 views2 days ago
ఆ వాగుల నీరు సముద్రం పాలేనా? - Udayam Digital
వర్షపు నీటిని నిల్వ చేసే సరైన చెక్‌డ్యాంల వ్యవస్థ లేకపోవడంతో ముసి, పాలేరు వాగుల వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి ఏటా రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా స్పందించి కొత్తగా చెక్‌డ్యాంలను నిర్మిస్తే ఆరు మండలాల్లోని లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. తద్వారా భూగర్భ జలాలు పెరిగి ఈ ప్రాంత రైతాంగానికి సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయి.

Comments

G
Loading comments...