వార్తలకు తిరిగి వెళ్లండి
ఐపీఎల్ ట్రేడింగ్ సంచలనం: పాతగూటికి రిషబ్ పంత్
రమేష్ బాబు Jun 24, 2026 4:50 AM అల్ ఇండియా 8 viewsabout 19 hours ago

రూ.15 కోట్లకు రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి మారాడు. పంత్కు బదులుగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను లఖ్నవూ సూపర్జెయింట్స్ జట్టు దక్కించుకుంది.
మరోవైపు ముంబయి ఇండియన్స్ స్టార్ హార్దిక్ పాండ్యా కూడా త్వరలోనే ఫ్రాంచైజీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Loading comments...