వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.15 కోట్లకు రిషబ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి మారాడు. పంత్కు బదులుగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను లఖ్నవూ సూపర్జెయింట్స్ జట్టు దక్కించుకుంది.
మరోవైపు ముంబయి ఇండియన్స్ స్టార్ హార్దిక్ పాండ్యా కూడా త్వరలోనే ఫ్రాంచైజీ మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Loading comments...

