Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో ‘ఏపీఎల్’ చివరి దశ: రామ్‌చరణ్ ముఖ్య అతిథి

లక్ష్మి దేవి Jun 24, 2026 4:52 AM అల్ ఇండియా 10 viewsabout 19 hours ago
అమరావతిలో ‘ఏపీఎల్’ చివరి దశ: రామ్‌చరణ్ ముఖ్య అతిథి - Udayam Digital
ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) ఆఖరి అంకానికి రాజధాని అమరావతి వేదికైంది. నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ, సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌ జట్ల పోరుతో ఏసీఏ స్టేడియంలో ఈ చివరి దశ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ముగింపు దశ ఆరంభ వేడుకలకు స్టార్ హీరో రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ నెల 30న ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది

Comments

G
Loading comments...