Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ‘పద్మశ్రీ’

శరణ్య శర్మ Jun 24, 2026 9:06 AM అల్ ఇండియా 7 viewsabout 15 hours ago
క్రీడారంగంలో చేసిన అద్భుత సేవలకు గానూ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లలో ఘనవిజయాలు సాధించింది. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా ఆయన ప్రపంచ రికార్డు సృష్టించారు.

Comments

G
Loading comments...