వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల హాకీ ప్రపంచకప్లో ఇంగ్లండ్తో భారత్ గోల్ రహిత డ్రా సాధించి రెండో రౌండ్కు అర్హత పొందింది. నాలుగు క్వార్టర్లలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి.
గోల్కీపర్ సవితా పునియా, సలీమా టెటే కీలకంగా రాణించారు. పూల్-డి నుంచి చైనా, భారత్ ముందంజ వేయగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నిష్క్రమించాయి.
Comments
Loading comments...

