వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-ఇజ్రాయెల్ పెట్టుబడి ఒప్పందం అమలు

Photo Gallery
భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIA) నేటి నుండి అమలులోకి వచ్చింది. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత ఏడాది సెప్టెంబర్లో ఈ ఒప్పందం జరిగింది.
ఇరు దేశాల పెట్టుబడులకు రక్షణ కల్పిస్తూ, ఆర్ధిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ చారిత్రాత్మక ఒప్పందం దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Loading comments...