Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం

కిషోర్ కుమార్ Jul 07, 2026 8:21 PM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
​ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం - Udayam Digital
​ఇంగ్లాండ్‌తో జరిగిన 3వ టీ20లో భారత జట్టు 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమై, కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఏ ఒక్కరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ​ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లతో చెలరేగారు. ఈ అద్భుత విజయంతో ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Comments

G
Loading comments...