Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌కు భారత్‌ దూరం..

Follow Udayam on Google
Udayam Desk Aug 25, 2026 9:56 AM జాతీయంక్రీడలు
సెమీస్‌కు భారత్‌ దూరం..  - Udayam
హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌కు చేరలేకపోయింది. పూల్‌-ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో 3-5తో ఓడింది. దీంతో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన భారత్‌ పతక రేసు నుంచి నిష్క్రమించింది. అర్జెంటీనా 6 పాయింట్లతో సెమీస్‌ చేరగా, నెదర్లాండ్స్‌ ఇప్పటికే ముందంజ వేసింది. భారత్‌ ఇక 5-6 స్థానాల వర్గీకరణ మ్యాచ్‌ ఆడనుంది.

Comments

G
Loading comments...