Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకపై భారత్‌ గెలుపునకు చేరువ

Follow Udayam on Google
Sai Aug 27, 2026 11:18 AM జాతీయంక్రీడలు
శ్రీలంకపై భారత్‌ గెలుపునకు చేరువ - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో భారత్‌ విజయం దిశగా ఉంది. భారత్‌ 503/9 వద్ద డిక్లేర్‌ చేయగా, శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్‌లో నాలుగో రోజు 229/6తో 16 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఐదో రోజు భారత్‌ త్వరగా వికెట్లు తీస్తే గెలుపు సాధ్యమవుతుంది. అయితే కొలంబోలో వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...