వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో సన్న బియ్యం ధరలు భారీగా పెరిగాయి. పాత బియ్యం 25 కిలోల బస్తా రూ.1,900 వరకు పలుకుతుండగా, సూపర్ఫైన్ రకాలు కిలో రూ.80 నుంచి రూ.85కు చేరాయి.
దిగుబడి తగ్గడం, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు, దళారుల కృత్రిమ కొరత వల్లే ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

