వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేటలో నిర్మాణంలో ఉన్న ఐడీఓసీ భవనంపై రాజ్యాంగ పుస్తక నమూనాతో పాటు జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్తో ఈనెల 14న నిర్వహించనున్న శాంతియుత ర్యాలీలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

