వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పదవికి ఎలాంటి ముప్పు లేదని సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కూడా ఆయన కోచ్గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
లాస్ ఏంజెల్స్-2028 ఒలింపిక్స్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణ పతకం అందించడమే లక్ష్యంగా గంభీర్ ప్రణాళికలు రచిస్తున్నారు.
Comments
Loading comments...

