వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్పై జరిగిన రెండో వన్డేలో శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్లో ఇద్దరు భారత బ్యాటర్లు 80 బంతుల్లోపే సెంచరీలు మార్కును అందుకోవడం ఇదే తొలిసారి.
సచిన్-గంగూలీ, రోహిత్-కోహ్లీ లాంటి దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఈ అరుదైన ఫీట్ను వీరిద్దరూ సాధించారు. గిల్ 77 బంతుల్లో, ఇషాన్ 71 బంతుల్లో శతకాలు బాదారు. దీంతో పాటు గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్గా రికార్డుకెక్కాడు.
Comments
Loading comments...

