వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 6.32 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 5.72 శాతం నమోదైంది.
జాతీయ సగటు 4.45 శాతంగా ఉంది. దీంతో జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైంది.
Comments
Loading comments...

