వార్తలకు తిరిగి వెళ్లండి
క్షయ రహిత భారత్ కోసం ఉన్నత స్థాయి సమీక్ష

Photo Gallery
క్షయ రహిత భారత్ (టీబీ ముక్త్ భారత్) అభియాన్ను బలోపేతం చేయడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి జె. పి. నడ్డా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ లక్ష్య సాధన కోసం అన్ని మంత్రిత్వ శాఖలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ జాతీయ ఉద్యమంలో యువత పాత్ర కీలకమని నడ్డా నొక్కి చెప్పారు. ఇందులో ఎన్సీసీ (NCC), ఎన్ఎస్ఎస్ (NSS), మై భారత్ వాలంటీర్లను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...