Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 13, 2026 11:12 AM మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం - Udayam
మల్కాజ్‌గిరి పరిధిలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నిస్తూ.. ‘హైడ్రా ప్రత్యేక ప్రభుత్వం నడుపుతున్నారా?’ అని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై సెప్టెంబర్‌ 9లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

Comments

G
Loading comments...