వార్తలకు తిరిగి వెళ్లండి
హెచ్సీఏ టీజీ-20 లీగ్ అక్రమం: సీఐడీకి టీసీఏ ఫిర్యాదు
Pavani Jun 20, 2026 9:55 AM హైదరాబాద్ 0 viewsabout 4 hours ago

టీజీ-20 లీగ్ను హెచ్సీఏ అక్రమంగా నిర్వహిస్తోందని టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన రూ. 50 కోట్ల బ్యాంక్ ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
లీగ్ నిర్వహణకు జనరల్ బాడీ ఆమోదం లేదని, బీసీసీఐ నిబంధనలను హెచ్సీఏ ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై బాధ్యులైన సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...