వార్తలకు తిరిగి వెళ్లండి

హర్భజన్ సింగ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడాలని ఆకాంక్షించారు. కొనసాగాలనే నమ్మకం ఉంటే వీరిద్దరూ ప్రపంచకప్లో ఆడొచ్చని, లియోనెల్ మెస్సీ కొనసాగుతున్నప్పుడు వీరెందుకు ఆడకూడదని ప్రశ్నించారు.
పీటీఐ పాడ్కాస్ట్లో మాట్లాడిన హర్భజన్, వీరిద్దరి భవిష్యత్తుపై చర్చకు స్పందించారు. తన ఆత్మకథ ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.
Comments
Loading comments...

