వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గన్మెన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి కందుల దుర్గేష్ను అడ్డుకోగా ప్రశ్నించిన జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్యాదవ్పై దాడి చేశారు.
ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీనివాసయాదవ్ ఆసుపత్రిలో చేరారు. కూటమి నాయకుల మధ్య జరిగిన ఈ వాగ్వాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Comments
Loading comments...
