Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

విష్ణు వర్ధన్ Jul 02, 2026 4:56 AM హైదరాబాద్ 0 viewsabout 2 hours ago
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం - Udayam Digital
తెలంగాణలో మొదటి విడత కింద మంజూరైన 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇక రెండో విడతలో పూరి గుడిసెలు ఉన్నవారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే 37 వేల దరఖాస్తులను సర్వే చేయగా 5 వేల మంది అర్హులుగా తేలారు.

Comments

G
Loading comments...