Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతదేహంపై బంగారం మాయం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 13, 2026 6:52 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
మృతదేహంపై బంగారం మాయం - Udayam
విశాఖ గాజువాకలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నామాల ప్రభావతి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు కనిపించకుండా పోయాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని తరలించే సమయంలో లేదా మార్చురీలో ఆభరణాలు మాయమయ్యాయో విచారించాలని కోరారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని నగర సీపీ ఆదేశించగా, పోలీసులు సంబంధిత సిబ్బందిని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...