Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆట మొదలైంది.. గెలుపు ఎవరిదో?

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 9:47 AM జాతీయంక్రీడలు
ఆట మొదలైంది.. గెలుపు ఎవరిదో? - Udayam
శ్రీలంక, భారత్ మధ్య రెండో టెస్టు ఐదవ రోజు ప్రారంభమైంది. 227/6 ఓవర్ నైట్ స్కోర్ తో శ్రీలంక ఆటను ప్రారంభించింది. దినూష, నువంత క్రీజులో ఉన్నారు. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లీడ్ కేవలం 14 పరుగులే ఉండగా. వర్షం లేకపోతే భారత్ దే గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

Comments

G
Loading comments...